మన భరత భూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి.
* ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు 1.సుక్లాపక్షము ,2. కృష్ణ పక్షము ... పక్షానికొక ఏకాదశి చొప్పున్న ..ఇరవైనాలుగు ఏకాదషులుంటాయి . ప్రతి నెలా ఆమవాసి కి , పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి . ఆషాడశుక్ల ఏకాదశిని ప్రధమ ఏకాదశి గా పరిగనిస్తారు .
* ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి) అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వున్నా, నాలుగు ఏకాదశులనువిశేషదాయకంగా పరిగణిస్తాము. అవి:
1.ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి)
2. కార్తీక శుద్ధ ఏకాదశి
3. పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి)
4.మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి)
మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. ఈ రోజునే విష్ణు సహస్ర నామం ఉద్భవించింది. విచిత్ర మైన ఘట్టం. ఒళ్ళంతా బాణాలు దిగి అంప శయ్య మీద ఉన్న ఆజన్మ బ్రహ్మ చారి. అష్ట వసువులలో ఒకడు. అతి పుణ్యాత్ముడు అయిన భీష్మ పితామహుడు. ప్రశ్నలు అడుగటానికి వచ్చింది ధర్మరాజు.ఎవరితో? అదే బాణాలు సంధించిన అర్జునుడు ఇతరులతో కలసి . తోడుకొని వచ్చింది "కృష్ణస్తు భగవాన్ స్వయం" అనబడే సాక్షాత్తూ భగవంతుని పూర్ణ అవతారం శ్రీ కృష్ణుడు.
భీష్ముడు ఇచ్చా మరణ వరం కలవాడు. అంటే అనుకున్నపుడే మరణించ గలడు. ఉత్తరాయణ పుణ్య కాలం కోసం ఎదురు చూస్తూ 50 రోజులు వంటిలో దిగిన బాణాలతో అంప శయ్య మీద వేచి వున్నాడు. చివరికి ఈ రోజు పవిత్ర మైన విష్ణు సహస్ర నామములను ఉపదేశించాడు ధర్మరాజుకు. భగవంతుడైన శ్రీ కృష్ణుడు చిరు నవ్వు తో విని ఆమోదించాడు. ఇట్టి మహత్తర ఘట్టం ఎక్కడా లేదు. భగవంతుని దివ్య నామములను స్వయానా భగవంతుడే విని దీవించిన అపూర్వ ఘట్టం.
శ్రుత్వా ధర్మా నషేశేన పావనాని చ సర్వశః యుధిష్టిర స్సాన్తనవం పునరేవాభ్య భాషత --భీష్ముడు చెప్పిన నానా ధర్మాలను విన్న ధర్మరాజు చివరగా. కొన్ని ప్రశ్నలు అడుగుతాడు.
కిమేకం దైవతం లోకే? కిం వాప్యేకం పారాయణం? స్తువంత కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం? కో ధర్మ సర్వ ధర్మానాం భవత పరమో మతః. కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్.?
లోకంలో ఎవరు దైవము? ఎవరిని పూజించి, స్తుతించి అర్చించాలి. దేనివల్ల మానవులకు శుభం కలుగుతుంది. అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమేది. దేనిని జపించుట వలన మనిషి సంసార బంధముల నుండి విముక్తి పొందుతాడు? అని.
దానికి భీష్మ పితామహుడు , జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం అని చెబుతూ,
అనాది నిధనం విష్ణుం సర్వ లోక మహేశ్వరం
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఖాతిగో భవేత్.
ఆది అంతము లేని, సర్వ వ్యాపి అయిన, దేవ దేవుడైన , భగవంతుడైన విష్ణు స్తుతి వల్ల సర్వ దుఃఖములు తోలగుతవి- అని ఇంకా చెబుతూ
ఎషమే సర్వ ధర్మానాం ధర్మోధిక తమో మతః- ఇదియే అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమని నా మాట అంటాడు.
నన్ను అనుగ్రహించిన సద్గురువులలో ఒకరైన, మహా తపస్వి, పరమ పూజ్య నందానంద స్వామి ఒక రోజు దీనిని నాకు వివరిస్తూ, సత్యా, పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః- ఏది పరమమైన తెజమో, ఏది పరమ మైన తపమో అట్టి దివ్యము తేజోమయము అయిన మంగళ స్వరూపాన్ని ధ్యానించు అన్నారు.
ముఖ్యం గా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని,వ్యాస భగవానుని,పితామహుని,పాండవులను, తల్లి తండ్రులను, గురువులను భక్తీ పూర్వకంగా స్మరించి తదుపరి , ఈ దివ్య నామములను జపిస్తూ తేజో మయుడైన, పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తుల మవుదాం.
ఈ విషయం Dr.Seshagirirao Vandana - MBBS(Srikakulam) గారు వ్రాసుకున్న Telugu pandugalu & Devullu : పండుగలు మరియు దేవుళ్ళు అనే బ్లాగ్ నుండి సేకరించడం జరిగినది
............ Sri Dr.Seshagirirao Vandana - MBBS గారికి సకలపూజలు.కాం తరుపున ధన్యవాదములు
Wednesday, February 16, 2011
Sunday, May 23, 2010
నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన
వేణువై వచ్చాను భువనానికి, గాలిని పోతాను గగనానికి అంటూ మీరు వెళ్ళిపోయిన ఈ రోజు నిజంగా అంతా శూన్యం లాగ అనిపిస్తుంది.
"వేణువై వచ్చాను భువనానికి...గాలినై పోతాను గగనానికి" అంది ఆయన పాళీ. మనం ఇంత శరీరం(వేణువు)తో ఈ భూమ్మీదకు వచ్చామనీ..ప్రాణం(గాలి)గా నింగికి పోతామని అర్ధం.మధ్యలో ఈ జీవితం వేణుగానం.అలాగే ఈ నాడు వేటూరి అనే వేణువు లేదు..ఆ వేణువులో గాలీ లేదు.ఆ వేణుగానం మాత్రం ప్రతీ తెలుగు గొంతులో ప్రతిధ్వనిస్తుంది.
వేటూరి అన్న మూడక్షరాల్లో ఓ సముద్రమంత వైవిధ్యం ఉంది. నిజానికి ఆ సముద్రంలో తెలుగు సినిమా పాట అన్న ముంతకు దక్కింది ముంతడు నీళ్లే. ఐనా,ఆ ముంతడు నీళ్లే మన మరుగుజ్జు మేధ పాలిటి చతుస్సాగర పర్యంతం ఐపోయింది.శంకరాభరణం లాంటి క్లాసిక్కూ,అడవి రాముడు లాంటి కసక్కూ ఒకేసారి రుచి చూసి అదే గొప్ప వైవిధ్యమనుకుంది వెండితెర. కానీ,ఆయన కవితావిశ్వరూపం వెండితెర గుక్కతిప్పుకోలేనంతటిదని అంటూంటారు ఆయన్ని బాగా తెలిసినవాళ్లు.
ఎంతెంత వైవిధ్యం, వైరుధ్యం ఆ రాతల్లో? ఆకు చాటు పిందె తడిసె, తరలి రాదా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, సిరి మల్లె పూవా, వేణువై వచ్చాను భవనానికీ, కొమ్మకొమ్మకో సన్నాయీ, ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరీ, ఒక్కో పాటకీ పొంతనా పోలికా లేకుండా రాయగల మేథావి, సరస్వతీ పుత్రుడు ఇలా అకస్మాత్తుగా అస్తమించడం నిజంగా తెలుగు శ్రోతల దురదృష్టమే!
పండితుడినైనా పామరుడినైనా కదిలించగల శక్తి సంగీతానికి వుంటే ఆ సంగీతంలోని స్వరాలను పదాలతో జతపరచి కవితా మాలిక లల్లి, కన్నీటీ వాగులలో... పన్నీటి వరదలలో... నవ్వుల చిరుగాలులలో, నిట్టూర్పుల సుడిగుండాలలో అన్నింటిలోనూ పరకాయ ప్రవేశం చేయించి అందరిని అలరించగల పదాల గారడోడు, ప్రాసల చమక్కు లతో మెరిపించగల కవితా ధీశాలి మన వేటూరి.
తెలుగు పాటను పరవళ్ళు తొక్కించిన ఆ కలం ఆగిపోయింది. ఆకాశ దేశాన, వైశాఖ మాసాన...వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి అని అలా అర్ధాంతంగా వెళ్ళిపోయిన ఆ మహాకవికి అంజలి ఘటించక చేసేదేముంది.? ఆయనకు ఎవరూ సాటి లేరు ఇక రారు. వారికి ఆశ్రునివాళులతో...
ఆ మహానుభావుకుడు పరమేశ్వరునిలో ఐక్యం పొందాలని ఆశిస్తూ.... సకలపూజలు.కాం కవిరాజుకు ప్రఘాడ సంతాపం తెలియజేస్తుంది.
వేటూరి అమర్ రహే హై...................................................
వేణువై వచ్చాను భువనానికి, గాలిని పోతాను గగనానికి అంటూ మీరు వెళ్ళిపోయిన ఈ రోజు నిజంగా అంతా శూన్యం లాగ అనిపిస్తుంది.
"వేణువై వచ్చాను భువనానికి...గాలినై పోతాను గగనానికి" అంది ఆయన పాళీ. మనం ఇంత శరీరం(వేణువు)తో ఈ భూమ్మీదకు వచ్చామనీ..ప్రాణం(గాలి)గా నింగికి పోతామని అర్ధం.మధ్యలో ఈ జీవితం వేణుగానం.అలాగే ఈ నాడు వేటూరి అనే వేణువు లేదు..ఆ వేణువులో గాలీ లేదు.ఆ వేణుగానం మాత్రం ప్రతీ తెలుగు గొంతులో ప్రతిధ్వనిస్తుంది.
వేటూరి అన్న మూడక్షరాల్లో ఓ సముద్రమంత వైవిధ్యం ఉంది. నిజానికి ఆ సముద్రంలో తెలుగు సినిమా పాట అన్న ముంతకు దక్కింది ముంతడు నీళ్లే. ఐనా,ఆ ముంతడు నీళ్లే మన మరుగుజ్జు మేధ పాలిటి చతుస్సాగర పర్యంతం ఐపోయింది.శంకరాభరణం లాంటి క్లాసిక్కూ,అడవి రాముడు లాంటి కసక్కూ ఒకేసారి రుచి చూసి అదే గొప్ప వైవిధ్యమనుకుంది వెండితెర. కానీ,ఆయన కవితావిశ్వరూపం వెండితెర గుక్కతిప్పుకోలేనంతటిదని అంటూంటారు ఆయన్ని బాగా తెలిసినవాళ్లు.
ఎంతెంత వైవిధ్యం, వైరుధ్యం ఆ రాతల్లో? ఆకు చాటు పిందె తడిసె, తరలి రాదా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, సిరి మల్లె పూవా, వేణువై వచ్చాను భవనానికీ, కొమ్మకొమ్మకో సన్నాయీ, ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరీ, ఒక్కో పాటకీ పొంతనా పోలికా లేకుండా రాయగల మేథావి, సరస్వతీ పుత్రుడు ఇలా అకస్మాత్తుగా అస్తమించడం నిజంగా తెలుగు శ్రోతల దురదృష్టమే!
పండితుడినైనా పామరుడినైనా కదిలించగల శక్తి సంగీతానికి వుంటే ఆ సంగీతంలోని స్వరాలను పదాలతో జతపరచి కవితా మాలిక లల్లి, కన్నీటీ వాగులలో... పన్నీటి వరదలలో... నవ్వుల చిరుగాలులలో, నిట్టూర్పుల సుడిగుండాలలో అన్నింటిలోనూ పరకాయ ప్రవేశం చేయించి అందరిని అలరించగల పదాల గారడోడు, ప్రాసల చమక్కు లతో మెరిపించగల కవితా ధీశాలి మన వేటూరి.
తెలుగు పాటను పరవళ్ళు తొక్కించిన ఆ కలం ఆగిపోయింది. ఆకాశ దేశాన, వైశాఖ మాసాన...వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి అని అలా అర్ధాంతంగా వెళ్ళిపోయిన ఆ మహాకవికి అంజలి ఘటించక చేసేదేముంది.? ఆయనకు ఎవరూ సాటి లేరు ఇక రారు. వారికి ఆశ్రునివాళులతో...
ఆ మహానుభావుకుడు పరమేశ్వరునిలో ఐక్యం పొందాలని ఆశిస్తూ.... సకలపూజలు.కాం కవిరాజుకు ప్రఘాడ సంతాపం తెలియజేస్తుంది.
వేటూరి అమర్ రహే హై...................................................
నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన
వేణువై వచ్చాను భువనానికి, గాలిని పోతాను గగనానికి అంటూ మీరు వెళ్ళిపోయిన ఈ రోజు నిజంగా అంతా శూన్యం లాగ అనిపిస్తుంది.
"వేణువై వచ్చాను భువనానికి...గాలినై పోతాను గగనానికి" అంది ఆయన పాళీ. మనం ఇంత శరీరం(వేణువు)తో ఈ భూమ్మీదకు వచ్చామనీ..ప్రాణం(గాలి)గా నింగికి పోతామని అర్ధం.మధ్యలో ఈ జీవితం వేణుగానం.అలాగే ఈ నాడు వేటూరి అనే వేణువు లేదు..ఆ వేణువులో గాలీ లేదు.ఆ వేణుగానం మాత్రం ప్రతీ తెలుగు గొంతులో ప్రతిధ్వనిస్తుంది.
వేటూరి అన్న మూడక్షరాల్లో ఓ సముద్రమంత వైవిధ్యం ఉంది. నిజానికి ఆ సముద్రంలో తెలుగు సినిమా పాట అన్న ముంతకు దక్కింది ముంతడు నీళ్లే. ఐనా,ఆ ముంతడు నీళ్లే మన మరుగుజ్జు మేధ పాలిటి చతుస్సాగర పర్యంతం ఐపోయింది.శంకరాభరణం లాంటి క్లాసిక్కూ,అడవి రాముడు లాంటి కసక్కూ ఒకేసారి రుచి చూసి అదే గొప్ప వైవిధ్యమనుకుంది వెండితెర. కానీ,ఆయన కవితావిశ్వరూపం వెండితెర గుక్కతిప్పుకోలేనంతటిదని అంటూంటారు ఆయన్ని బాగా తెలిసినవాళ్లు.
ఎంతెంత వైవిధ్యం, వైరుధ్యం ఆ రాతల్లో? ఆకు చాటు పిందె తడిసె, తరలి రాదా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, సిరి మల్లె పూవా, వేణువై వచ్చాను భవనానికీ, కొమ్మకొమ్మకో సన్నాయీ, ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరీ, ఒక్కో పాటకీ పొంతనా పోలికా లేకుండా రాయగల మేథావి, సరస్వతీ పుత్రుడు ఇలా అకస్మాత్తుగా అస్తమించడం నిజంగా తెలుగు శ్రోతల దురదృష్టమే!
పండితుడినైనా పామరుడినైనా కదిలించగల శక్తి సంగీతానికి వుంటే ఆ సంగీతంలోని స్వరాలను పదాలతో జతపరచి కవితా మాలిక లల్లి, కన్నీటీ వాగులలో... పన్నీటి వరదలలో... నవ్వుల చిరుగాలులలో, నిట్టూర్పుల సుడిగుండాలలో అన్నింటిలోనూ పరకాయ ప్రవేశం చేయించి అందరిని అలరించగల పదాల గారడోడు, ప్రాసల చమక్కు లతో మెరిపించగల కవితా ధీశాలి మన వేటూరి.
తెలుగు పాటను పరవళ్ళు తొక్కించిన ఆ కలం ఆగిపోయింది. ఆకాశ దేశాన, వైశాఖ మాసాన...వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి అని అలా అర్ధాంతంగా వెళ్ళిపోయిన ఆ మహాకవికి అంజలి ఘటించక చేసేదేముంది.? ఆయనకు ఎవరూ సాటి లేరు ఇక రారు. వారికి ఆశ్రునివాళులతో...
ఆ మహానుభావుకుడు పరమేశ్వరునిలో ఐక్యం పొందాలని ఆశిస్తూ.... సకలపూజలు.కాం కవిరాజుకు ప్రఘాడ సంతాపం తెలియజేస్తుంది.
వేటూరి అమర్ రహే హై...................................................
వేణువై వచ్చాను భువనానికి, గాలిని పోతాను గగనానికి అంటూ మీరు వెళ్ళిపోయిన ఈ రోజు నిజంగా అంతా శూన్యం లాగ అనిపిస్తుంది.
"వేణువై వచ్చాను భువనానికి...గాలినై పోతాను గగనానికి" అంది ఆయన పాళీ. మనం ఇంత శరీరం(వేణువు)తో ఈ భూమ్మీదకు వచ్చామనీ..ప్రాణం(గాలి)గా నింగికి పోతామని అర్ధం.మధ్యలో ఈ జీవితం వేణుగానం.అలాగే ఈ నాడు వేటూరి అనే వేణువు లేదు..ఆ వేణువులో గాలీ లేదు.ఆ వేణుగానం మాత్రం ప్రతీ తెలుగు గొంతులో ప్రతిధ్వనిస్తుంది.
వేటూరి అన్న మూడక్షరాల్లో ఓ సముద్రమంత వైవిధ్యం ఉంది. నిజానికి ఆ సముద్రంలో తెలుగు సినిమా పాట అన్న ముంతకు దక్కింది ముంతడు నీళ్లే. ఐనా,ఆ ముంతడు నీళ్లే మన మరుగుజ్జు మేధ పాలిటి చతుస్సాగర పర్యంతం ఐపోయింది.శంకరాభరణం లాంటి క్లాసిక్కూ,అడవి రాముడు లాంటి కసక్కూ ఒకేసారి రుచి చూసి అదే గొప్ప వైవిధ్యమనుకుంది వెండితెర. కానీ,ఆయన కవితావిశ్వరూపం వెండితెర గుక్కతిప్పుకోలేనంతటిదని అంటూంటారు ఆయన్ని బాగా తెలిసినవాళ్లు.
ఎంతెంత వైవిధ్యం, వైరుధ్యం ఆ రాతల్లో? ఆకు చాటు పిందె తడిసె, తరలి రాదా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, సిరి మల్లె పూవా, వేణువై వచ్చాను భవనానికీ, కొమ్మకొమ్మకో సన్నాయీ, ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరీ, ఒక్కో పాటకీ పొంతనా పోలికా లేకుండా రాయగల మేథావి, సరస్వతీ పుత్రుడు ఇలా అకస్మాత్తుగా అస్తమించడం నిజంగా తెలుగు శ్రోతల దురదృష్టమే!
పండితుడినైనా పామరుడినైనా కదిలించగల శక్తి సంగీతానికి వుంటే ఆ సంగీతంలోని స్వరాలను పదాలతో జతపరచి కవితా మాలిక లల్లి, కన్నీటీ వాగులలో... పన్నీటి వరదలలో... నవ్వుల చిరుగాలులలో, నిట్టూర్పుల సుడిగుండాలలో అన్నింటిలోనూ పరకాయ ప్రవేశం చేయించి అందరిని అలరించగల పదాల గారడోడు, ప్రాసల చమక్కు లతో మెరిపించగల కవితా ధీశాలి మన వేటూరి.
తెలుగు పాటను పరవళ్ళు తొక్కించిన ఆ కలం ఆగిపోయింది. ఆకాశ దేశాన, వైశాఖ మాసాన...వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి అని అలా అర్ధాంతంగా వెళ్ళిపోయిన ఆ మహాకవికి అంజలి ఘటించక చేసేదేముంది.? ఆయనకు ఎవరూ సాటి లేరు ఇక రారు. వారికి ఆశ్రునివాళులతో...
ఆ మహానుభావుకుడు పరమేశ్వరునిలో ఐక్యం పొందాలని ఆశిస్తూ.... సకలపూజలు.కాం కవిరాజుకు ప్రఘాడ సంతాపం తెలియజేస్తుంది.
వేటూరి అమర్ రహే హై...................................................
Tuesday, February 10, 2009
Subscribe to:
Posts (Atom)